ఒక‌ప్పుడు టాలీవుడ్లో హీరోయిన్స్ అంటే హీరోలు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళ వెంట ప‌డి మ‌రీ, కాల్షీట్లు తెచ్చుకునేవారు. ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. హీరోయిన్స్‌, హీరోల వెంటప‌డీ కోరుకున్నది సాధించుకుంటున్నారు. టాలీవుడ్‌లో స‌మంత‌,త‌మ‌న్నాపోటీకు హీరోల బాడీలు హీటెక్కుతున్నాయంట‌.

స‌మంత న‌టించిన హీరోతోనే త‌మ‌న్నా న‌టించాల‌ని ప‌ట్టుప‌డుతుంద‌ట‌, స‌మంతా కూడ ఇదే సీన్‌ను డిమాండ్ చేస్తుంది. బృందావ‌నంలో ఎన్టీఆర్‌తో న‌టించిన స‌మంత‌కు, ఆ త‌రువాత సంవత్సర‌మే ఎన్టీఆర్‌తో ఊస‌రవెల్లి మూవీకు త‌మ‌న్నా న‌టించింది. కెమెరామెన్ గంగ‌తో రాంబాబులో త‌మ‌న్నా న‌టిస్తే, ఈ సంవ‌త్సరం త‌మ‌న్నాహీరో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స‌ర‌స‌న స‌మంతా న‌టిస్తుంది.

ఈ ఇద్దరి హీరోయిన్స్‌కు ఒకరంటే ఒక‌రికి ప‌డ‌దంట‌. అందుకే వీళ్లిద్దరితో ఏ హీరో న‌టించినా, వీళ్లు వెంట‌నే అక్కడ‌కు వెళ్లి ఆ హీరోతో హీరోయిన్‌గా ఒప్పించుకుంటున్నారంట‌. దీంతో స‌మంత‌,త‌మన్నాల మ‌ధ్య హీరోలు తెగ న‌లిగిపోతున్నార‌ని, ఏవ‌రితో ఏం మాట్లాడినా, ఏం చేసినా ఈ ఇద్దరికి ఇట్టే తెలిసిపోతుంద‌ని ఇండ‌స్ట్రీ స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: