‘కైట్స్’ చిత్రం పరాజయం తర్వాత ఏకొత్త ప్రాజెక్టునూ ప్రకటించని రాకేశ్ రోషన్ ఒక్కసారిగా నాలుగు యాని మేషన్ సీక్వెల్స్ను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించాడు. అందులో క్రిష్-3 భారతీయులు గర్వపడే చిత్రమవుతుందని చెబుతున్నాడు. క్రిష్-3 ఎప్పుడు రిలీజ్కి ఇంకా టైం ఉండటంతో ఈ మూవీకు సంబంధించిన టైటిల్ను అఫిషియల్గా రిలీజ్ చేశారు.