రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న సినిమా ‘బాహుబలి’. ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రలు పోషించనున్న ఈ సినిమా జులై 6 నుండి షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ మూవీ కోసం బాహుబ‌లి యూనిట్ ఎంత‌గానో శ్రమ‌ప‌డుతుంది. చారిత్రక నేప‌ధ్యంతో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో అస‌లైన స్టోరి ఎంత‌, సోది ఎంత అనే విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

సినిమా మొత్తాన్ని రాజ‌మౌళి క‌త్తులు,యుద్దాల‌తో న‌డ‌ప‌డంలేదు. ఇందులో ఓ 70 నిముషాల పాటు ర‌క్తి క‌ట్టించే నేప‌ధ్య క‌థాంశం ఉంటుంది. మిగ‌తా స్టోరి అంతా సో సో గా లాగించేస్తాడు. అయితే ఈ 70 నిముషాల ప‌వ‌ర్‌పుల్ స్టోరిను ఎంటైర్ మూవీ ఎండింగ్ వ‌ర‌కూ ఎమోష‌న‌ల్‌గా కంటిన్యూ చేస్తాడ‌ని యూనిట్ నుండి విశ్వశ‌నీయ స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: