లేటెస్ట్గా హన్సిక,శింబు మేటర్ ట్విట్టర్లోనే క్లారిటి ఇచ్చుకున్నారు. ఎప్పుడూ ట్విట్లర్లో సంచలనాలను సృష్టించే సమంతాకు సిద్ధార్ధ్పై రిలేషన్ను ట్విట్లర్ ద్వారానే గుడ్న్యూస్ చెప్పాలనుకుంటుందట. ఇదే విషయాన్ని వీరిద్దరూ మాట్లాడుకొని ఏ రోజు ట్వీట్ చేద్దామో నిర్ణయించుకున్నాక, మేటర్ను చెప్పేద్దాం అనే ప్లానింగ్లో ఉన్నారు.
ప్రస్తుతం సమంతా,సిద్ధార్ధ్లు మాత్రం ఒకరికొకరు అంటూ లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నారు. సమంతా,సిద్ధార్ధ్లు మాత్రమే కాకుండా ఇంకో రెండు జంటలు వారి ఎఫైర్స్ను పెళ్ళితో ముగించాలనుకుంటున్నారు. వారు కూడ ట్విట్టర్ను వేధికగా మార్చుకోవాలనుకుంటున్నారు. వారిలో కాజల్ అగర్వాల్ చెల్లి నిషా అగర్వాల్ కూడ ఉన్నారు.