జిస్మ్ తరువాత కంప్లీట్ లీడ్ రోల్లో చేస్తున్న మూవీ రాగిణి ఎం.ఎం.ఎస్-2. ఇందులో సన్నీలియోన్తో పాటు, తన భర్త డేనియల్ కూడ నటిస్తున్నాడు. అయితే విరిద్దరి మధ్య 7 నిముషాల నిడివున్న రొమాంటిక్ సీన్లను తెరకెక్కిస్తున్నారు. మూవీ కోసం ఒక రేటు, వీరిద్దరి మొగుడు పెళ్ళాల రొమాన్స్ కోసం ఒక రేటు అని సన్నీ క్లియర్కట్గా చెప్పిందట.
డేనియల్కు సన్నీకు ఓ అయిదు నిముషాల పాటు ఐస్ క్యూబ్పై రొమాంటిక్ సీన్స్ ఉంటాయంట. దీనికోసం 15లక్షలు డిమాండ్ చేసింది ఈ హాట్ బ్యూటి. నిర్మాతలు ఏమాత్రం ఆలోచించకుండా పేమంట్కు రెడీ అయ్యారు. ఈ న్యూస్ ఇప్పుడు బి-టౌన్ హాట్ టాపిక్ అవుతుంది. మొగుడు పెళ్ళాలు ఇద్దరూ ఆన్ స్క్రీన్పై రియల్ రొమాన్స్ చేయటం మూవీకు హైప్ను క్రియోట్ చేస్తుందని ప్రొమోషన్ స్ట్రాటజీగా చెబుతున్నారు.