వివాదస్పద సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు మల్కాజిగిరి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హిందూ దేవతల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. వర్మపై దాఖలైన పిటిషన్ ను విచారించిన న్యాయమూర్తి వర్మపై కేసు నమోదు చేశాలని కుషాయిగూడ పోలీసులను ఆదేశించారు. ఇటీవల కాలంలో అనుచిత వ్యాఖ్యలు చేసి వర్మ మీడియా దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: