హుదూద్ తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమ కూడా ముందుంది. ఇప్పటికే ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్స్, దర్శకులు, నిర్మాతలు తమ వంతుగా విరాళాలను అందించారు. ప్రక్రుతి భీభత్సవానికి చాలా మంది కనీస అవసరాల కోసం కూడ ఇబ్బందులు పడే పరిస్థితులు పడే అవసరం వచ్చింది. దీంతో ప్రభుత్వంలో పాటు ఎంతో కొంత సాయపడటానికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి కూడ పెద్ద హుదూద్ తుఫాన్ బాధిల కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రముఖులు ముందుకు వచ్చారు. ఎవరెవరు ఎంత మేరకు సహాయం అందించారు? వారి పూర్తి వివరాలను మీకు ముందుకు తీసుకువచ్చాం. హుదూద్ తుఫాన్ బాధితుల కోసం విరాళాలు ఇచ్చిన సినీ ప్రముఖులు: పవన్ కళ్యాణ్ – 50 లక్షలు దగ్గుబాటి ఫ్యామిలీ – 25 లక్షలు ప్రొడ్యూజర్స్ కౌన్సిల్ – 25 లక్షలు బాలక్రిష్ణ – 30 లక్షలు, 20 టన్నుల బియ్యం, మెడికల్స్ మోహన్ బాబు – 25 లక్షలు సూర్య అండ్ జ్యోతిక – 25 లక్షలు కార్తి అండ్ కజిన్ జ్ఙానవేల్ రాజ – 12.5 లక్షలు నాగార్జున – 20 లక్షలు జూనియర్ ఎన్టీఆర్ – 20 లక్షలు అల్లుఅర్జున్ – 20 లక్షలు ప్రభాస్ – 20 లక్షలు అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ – 20 లక్షలు రామ్ చరణ్ – 15 లక్షలు విశాల్ – 15 లక్షలు క్రిష్ణ అండ్ విజయనిర్మల – 25 లక్షలు రామ్ – 10 లక్షలు రవితేజ – 10 లక్షలు నితిన్ – 10 లక్షలు ప్రొడ్యూజర్ జ్ఙానవేల్ రాజా – 12.5 లక్షలు అల్లరి నరేష్ – 5 లక్షలు ప్రకాష్ రాజ్ – 5 లక్షలు కాజల్ అగర్వాల్ – 5 లక్షలు అకాష్ సన్ ఆఫ్ పూరి – 2 లక్షలు బ్రహ్మానందం – 3 లక్షలు సందీప్ కిషన్ – 2.5 లక్షలు సంపూర్ణేష్ బాబు – 1 లక్ష గోపిచంద్ మలినేని – 1 లక్ష కోన వెంకట్ – 1 లక్ష నందు – 1 లక్ష రకుల్ ప్రీత్ సింగ్ – 1 లక్ష రాశి ఖన్నా – 1 లక్ష చిన్ని క్రిష్ణ – 1.5 లక్షలు సాయి కొర్రపాటి ప్రొడ్యూజర్ – 100 టన్నుల బియ్యం

మరింత సమాచారం తెలుసుకోండి: