టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ప్రిన్స్ మహేష్ బాబు సినిమాల్లో తప్ప  బయట ఆయన పెద్దగా కనిపించరు. ఇతరుల కార్యక్రమాలకి కూడా పెద్దగా వెళ్లరు. మహేష్ బాబు మనీ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారని అంతా అనుకుంటారు. కాని తాజాగా  చేసిన పని తెలిస్తే వారు తమ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందే. అమెరికాలో త్వరలో జరిగే తానా సభలకు అటెండయ్యేందుకు మహేష్ బబు కోటిన్నర అడిగాడని ఇటీవల  ప్రచారం జరిగింది.


 కాని మహేష్ ఆ డబ్బుల్లోంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట.తానా వారు ఇచ్చిన ఆ డబ్బుని  మహేష్  నేరుగా పేద పిల్లల సాయం చేసే సంస్థ హీల్ ఎ చైల్డ్ ఫౌండేషన్ కి గుప్తదానం చేసినట్టుగా తెలిసింది. లక్ష రూపాయలు సాయం చేస్తేనే  చాలా ప్రచారం చేసుకునే ఈ రొజుల్లొ మహేష్ బాబు ఇంత పెద్ద మొత్తంలో దానం చేసి కూడా బయటకు చెప్పుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: