భారత మాజీ రాష్ట్రపతి, డాక్టర్ ఏపీజే అబ్దుల్కలాం జయంతిని అమెరికాలోని డాలస్లోని ఎన్నారైలు స్థానికంగా ఉన్న దేశీ ప్లాజా స్టూడియోలో నిర్వహించారు. కలాంతో కలిసి పనిచేసిన శాస్త్రవేత్త కొల్లి ప్రసాదరావు ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.