కొలంబస్‌లోని ఒహైయోలోగల పికెరింగ్టన్‌ హైస్కూల్‌లో సెంట్రల్‌ ఒహైయో తెలుగు సంఘం(టాకో) ఆధ్యర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పలువురికి పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ రచయిత యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ను సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు సత్కరించారు. అక్షరమాల కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు సంఘం కార్యనిర్వాహక కమిటీని ఆయన అభినందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: