సీఎం కేసీఆర్ చేయించిన సర్వేలో ఆ పార్టీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేలపై ఆయా నియోజక వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నట్లు తేలిపోయింది. రాష్ట్ర మంతా గులాబీ పార్టీ గుభాలిస్తుందని తేలినా.. ఈ ఎమ్మెల్యేలు ఓడి పోతారని సర్వేలో తేలింది. పార్టీపై, ప్రభుత్వం పై సంతృప్తి వ్యక్తం చేసిన ఓటర్లు ఈ ఎమ్మెల్యేల