భారత దేశంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు ఈ మద్య విపరీతంగా పెరిగిపోయాయి. చట్టం ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ కొంతమంది కామాంధులు ఆగడాలు ఏమాత్రం ఆగడం లేదు. ఇక అత్యాచారాలకు నెలవుగా మారిన దేశరాజధాని ఢిల్లీలో మరో ఘోరం జరిగింది. ట్టపగలు అందరూ చూస్తుండగా మహిళను