తమిళనాడులో గత కొంత కాలంగా అన్నాడీఎంకే అధినేత్రి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అస్వస్థతకు గురై అపోలో ఆసుపత్రిలో జాయిన్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే విదేశాల నుంచి ప్రముఖ వైద్యులు వచ్చి అమ్మకు వైద్య చికిత్స అందిస్తున్నారు. మిళనాడు ముఖ్యమంత్రి, అమ్మ జయలలిత ఆరోగ్యంపై అన్నాడీఎంకే పార్టీ బుధవారం