సింగపూర్ అదో దేశం. మనకూవారికి ఎలాంటి శత్రుత్వం లేదు కాని చంద్రబాబు తీరే ఆ "పేరు" అంటేనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అసహ్యం, ఏహ్య భావం కలిగే రీతిలో నీతితప్పి 'నీవు వినా నాకు శరణ్యం లేదూ అనేలా బ్రాండ్ అంబాసడర్ గా పక్తు వ్యాపార-పౌరోహిత్యం నెరపి ఆ దేశమే మనకు దిక్కు అనేలా వ్యవహరించి సింగపూర్ -అంటేమన భూములు కొట్టెసే మన్ల్ని ఈస్ట్ ఇండియా కంపనీలా దోచు కోవటానికి వస్తున్న సామ్మ్రాజ్య వలస వ్యాపార వాదులను గుర్తు చేసే పరిస్థితి వచ్చింది-