ఒకప్పుడు రూ. 500/- రూ.1000/- నోట్లు దేశ సార్వభౌమత్వానికి ప్రతీకలుగా ఉండేవి. కాని వాటి చలామణి విలువ రద్ధై చిత్తుకాగితాలుగా మిగిలిపోయాయి. దొంగలు కూడా ఎత్తుకు పోవని పరిస్థితి వాటివి. మరీ నల్లకుబేరులతో కలసి పరువు, గౌరవం పోగొట్టుకొన్నాని. దిక్కుమాలిన పరిస్థితిలో పడ్డాయి.