మోడీ తీసుకున్న నోట్ల రద్దు సంచలన నిర్ణయాన్ని అధికార పార్టీ సభ్యులు స్వాగతిస్తుంటే ప్రతిపక్ష పార్టీ నేతలు మాత్రం మోడీ నిర్ణయంపై మండి పడుతున్నారు. ముఖ్యంగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మోడీ తీసుకున్న నిర్ణయం మాత్రం సరైనది కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. లోక్ సభలో తాను మాట్లాడేందుకు యూపీఏ ప్రభుత్వం అనుమతించడం లేదని, తాను మాట్లాడితే ప్రధాని నరేంద్ర మోదీ కాళ్ల కింద భూకంపం వస్తుందని,