ప్రస్తుతం నాయకులంతా వైసీపీ నుండి పచ్చ పార్టీలోకి జంప్ అవుతూ ఉంటే, ఒక నాయకుడు మాత్రం హస్తం పార్టీ నుండి వైసీపీ లోకి రావడానికి సిద్ధమవుతున్నారు. అందరు నాయకులు జగన్ పార్టీకి షాక్ ఇస్తూ ఉంటే, ఆయన మాత్రం హస్తం పార్టీకి షాక్ ఇచ్చి వార్తల్లోకి ఎక్కారు. ఇంతకీ ఆ నాయకుడు ఎవరని అనుకుంటున్నారా.. ఆయనే కాంగ్రెస్ పార్టీకి చెందిన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్...