భాగ్యనగరం విస్తుపొయి చూసిందా తతంగం. టెలివిజన్ డబ్బాలే సాక్ష్యం. నాడు ధర్మం నాలుగు పాదాలపై నిలిచే కాలము నుంచి ధర్మం అంటే ఏమిటి? అనేకాలం వచ్చేసింది. ఇప్పుడు తిమ్మిని బమ్మి చేయగల స్థాయికి న్యాయస్థానాల ప్రాంగణాలు ఋజువు చేస్తున్నాయి. న్యాయవాదుల విపరీత వాదనలు, ధర్మ న్యాయ చట్టాలకు వీటికి - సుదూర అర్ధాలు, ధర్మ న్యాయ సూత్రాలకు విపరీత వ్యాఖ్యలు న్యాయస్థానాల నుండే వెలువడే దుస్థితి నేడు నెలకొంది.