జబల్‌పూర్‌ నుంచి హజరత్‌ నిజాముద్దీన్‌ వెళుతున్న మహాకోశల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు బుధవారం తెల్లవారు జామున ఉత్తరప్రదేశ్‌లోని కుల్‌పహాడ్‌ వద్ద పట్టాలు తప్పింది. ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయి. . సమాచారం అందుకున్న వెంటనే సహాయ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుంది. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.


యూపీలో రైలు ప్రమాదం: ఎక్స్‌ప్రెస్ రైలు 8 బోగీలు పట్టాలు తప్పాయి

ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించిందా, లేదా అనేది తెలియాల్సిఉంది. కాగా, ఇటీవల పలు రైలు ప్రమాదాల్లో ఉగ్రవాదుల హస్తం ఉందని తేలిన నేపథ్యంలో మహాకోశల్‌ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇటీవల వరసగా రైలు ప్రమాదాలు జరుగుతూ ఉండడంతో ఇది ఎవరో కావాలనే పన్నుతున్న పన్నాగం లా అనిపిస్తుంది. అయితే ఈ ఘనకు సంబంధించి ఇంకా ఏ వివరాలు తెలియరాలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: