మంగళగిరి టిడిపి టిక్కెట్ ను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోటరికి చెందినవారు అమ్ముకున్నారని అక్కడ టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. స్థానిక నాయకులకు ఇవ్వకుండా పారిశ్రామికవేత్త తులసి రామచంద్ర ప్రభుకు ఇవ్వడంపై వారు మండి పడుతున్నారు. వెంటనే ఈ నిర్ణయం మార్పు చేయాలని వారు డిమాండ్ చేశారు. చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోరని,ఆయన పక్కన ఉన్న కోటరిలోని ఎమ్.పి గరికపాటి మోహన్ రావు రాత్రికి రాత్రి విజయవాడలో కూర్చుని టిక్కెట్ మార్చారని వారు ఆరోపించారు.ఇందులో డబ్బు మారిందన్న ఆరోపణలు వస్తున్నాయని వారు టీవీలలో విమర్శిస్తూ మాట్లాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: