ఆదాయానికి మించిన కేసులో జయలలిత దోషి అని తేలడంతో డీఎంకే నేతలు సంబురాలు జరుపుకుంటున్నారు. తమిళనాడులో డీఎంకే నేతలు ఆనందంలో మునిగిపోయారు. డీఎంకే చీఫ్ కరుణానిధి నివాసంలో సమావేశమైన ఆ పార్టీ సీనియర్ నేతలు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: