ఆంద్రప్రదేశ్ కొత్త రాజదాని నగరం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్టోబర్ రెండు సందర్భంగా వివిధ కార్యక్రమాలలో పాల్గొనబోతున్నారు.ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు విజయవాడలో 2 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేస్తారు. అక్టోబర్ 2 నుంచి 'జన్మభూమి-మా ఊరు' కార్యక్రమం సందర్భంగా ఆయన ఈ యాత్ర నిర్వహిస్తారు.కేంద్ర ప్రభత్వం ప్రకటించిన స్వచ్చ భారత్ ను ఆయన అమలు చేస్తారు.జన్మభూమి, ఎన్టీఆర్ సుజల , ఎన్టీఆర్ భరోసా తదితర కార్యక్రమాలను చంద్రబాబు ప్రారంబిస్తారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: