టీఆరెస్ పార్టీలో చేరుతున్నట్టు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేసిన్రు. బంగారు తెలంగాణ కోసం టీడీపీ నుంచి బయటకు రావాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేసిన్రు. ఇవాళ సాయంత్రం టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో పాటు సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆరెస్ లో చేరుతున్నామన్నరు తలసాని.

మరింత సమాచారం తెలుసుకోండి: