.............................................................................................................................................................................................................................................

శ్రీమతి ఇందిర గాంధి ముద్దుల కొడుకు రాజీవ్ గాంధీ భారతదేశ 6వ ప్రధానమంత్రి (గాంధీ - నెహ్రూ కుటుంబము నుండి మూడవ వాడు). 1984 వ సంవత్సరంలో 40 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రి అయిన అతి పిన్న వయస్కుడు.

సోనియా కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం లోని ట్రినిటీ కాలేజీ లో సభ్యుడైన రాజీవ్ గాంధీ ని 1965వ సంవత్సరంలో ఒక గ్రీకు రెస్టారెంటు లో కలిసింది. అక్కడే విరి ప్రేమ చిగురించింది ఆ తర్వాత పెద్దలను ఒప్పించి రాజీవ్ గాంధీని 1968వ సంవత్సరంలో వివాహం చేసుకొని గాంధీ కుటుంబానికి కోడలుగా వచ్చింది. వీరిద్దరి జంట చాలా చూడముచ్చటగా ఉండేదని అప్పట్లో అనుకునేవారు.

.............................................................................................................................................................................................................................................

మరింత సమాచారం తెలుసుకోండి: