రూ.1,500 కోట్ల పెట్టుబడితో చెన్నైకు సమీపంలోని కాంచీపురం వద్ద ఏర్పాటు చేసిన ఉత్పత్తి కేంద్రాన్ని వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు కురియన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్లాంట్లో ఏడాదికి 4.50 లక్షల యూనిట్లు ఉత్పత్తవుతుండగా, 2018 నాటికి సామర్థ్యాన్ని 18 లక్షలకు పెంచుకోవాలని సంస్థ చూస్తున్నది. హర్యానాలోని ఫరీదాబాద్, ఉత్తరప్రదేశ్లోని సూరప్పూర్ వద్ద ప్లాంట్లను సంస్థ నిర్వహిస్తున్నది.
రూ.1,500 కోట్ల పెట్టుబడితో చెన్నైకు సమీపంలోని కాంచీపురం వద్ద ఏర్పాటు చేసిన ఉత్పత్తి కేంద్రాన్ని వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు కురియన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్లాంట్లో ఏడాదికి 4.50 లక్షల యూనిట్లు ఉత్పత్తవుతుండగా, 2018 నాటికి సామర్థ్యాన్ని 18 లక్షలకు పెంచుకోవాలని సంస్థ చూస్తున్నది. హర్యానాలోని ఫరీదాబాద్, ఉత్తరప్రదేశ్లోని సూరప్పూర్ వద్ద ప్లాంట్లను సంస్థ నిర్వహిస్తున్నది.