భారత దేశంలో మహిళలు రోజు ఎక్కడో ఏదో రకంగా అన్యాయాలకు గురి అవుతూనే ఉన్నారు. ముఖ్యంగా టెక్నాలజీ ముందుకు పోతుందని గర్వంగా ఫీల్ అవున్నాం. సెల్ ఫోన్ లా అత్యాధునికమైన పరిజ్క్షానాన్ని కొందరు ఆకతాయిలు ఎంతో దారుణానికి ఉపయోగిస్తున్నారు. సెల్ ఫోన్లు మంచికి ఉపయోగించాల్సిన వారు దాన్ని దారుణాతి దారుణమైన పనులకు ఉపయోగిస్తున్నారు. తాజాగా ఆరేళ్ల బాలిక పైన ఇద్దరు హైస్కూల్ విద్యార్థులు అత్యాచారానికి పాల్పడ్డారు.ఈ ఘటన బన్నేర్ ఘట్టా సమీపంలో చోటు చేసుకుంది.


వీరి వయసు కనీసం ఆ ఆలోచనలు కూడా రావద్దు కానీ పరిస్థతులు అలా దిగజారిపోయాయి. తన అన్నయ్య వద్దకు వచ్చి ఆడుకుంటున్న అమ్మాయి పక్కనే ఉన్న ఇద్దరు మైనర్ బాలురు ఆ బాలికను మభ్య పెట్టి చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం జరిపారు. ఈ విషయాన్ని ఆ బాలిక అన్నయ్య ఆ తర్వాత గుర్తించి, తల్లిదండ్రులకు చెప్పాడు.య బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇద్దరిలో ఒకరిని అదే రోజు అరెస్టు చేశారు.  బాలిక కుటంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని బెంగళూరు (రూరల్) సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు తెలిపారు. కాగా, ఇద్దరు నిందితులు కూడా మైనర్లు. ఒకరిని అరెస్టు చేశామని, మరో విద్యార్థి కోసం గాలిస్తున్నామని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: