⚜నిన్న శ్రీవారిని 75,845 మంది భక్తులు దర్శించుకున్నారు
⚜తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.
⚜కంపార్టుమెంట్లన్ని నిండి బయటికి వచ్చిన క్యూలైను.
⚜శ్రీవారి సర్వ దర్శనానికి 10 గంటల సమయం.
⚜8 గంటల తర్వాత నడకమార్గం భక్తులను దర్శనానికి అనుమతించనున్న అధికారులు.
⚜ప్రత్యేక ప్రవేశ దర్శనం 3 గంటలు.
⚜నిన్న శ్రీవారి హూండీ ఆదాయం 2.38 కోట్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: