తిరుమల తాజాసమాచారం నిన్న శ్రీవారి 42,447 మంది భక్తులు దర్శించుకున్నారు.తిరుమలలో తగ్గిన భక్తుల రద్ది. క్యూలైన్ ల ద్వారా నేరుగా శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తులు. శ్రీవారి సర్వ దర్శనానికి 2 గంటల సమయం.8 గంటల తర్వాత నడకమార్గం భక్తులను దర్శనానికి అనుమతించనున్న అధికారులు.నడకమార్గం భక్తులకు 2 గంటల సమయం.ప్రత్యేక ప్రవేశ దర్శనం 2 గంటలు.నిన్న శ్రీవారి హూండీ ఆదాయం 1.90 కోట్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: