తిరుమల దర్శనం ఈ రోజు 24.09.2017
ఆదివారం ఉ. 5 గం.ఈ రోజు రద్దీ: సాధారణం 
సర్వదర్శనం కోసం 31 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.
సర్వదర్శనానికి 7-8 గంటల సమయం పడుతుంది.
కాలినడక భక్తులకు స్లాట్ లో  పేర్కొన్న సమయానికి నేరుగా దివ్య దర్శనం లభిస్తుంది.కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి స్లాట్స్ కేటాయిస్తారు 
కాలి నడకన తిరుమలకు చేరుకున్న భక్తులను ఉ. 8 గం. తరువాత నిరీక్షణ లేకుండా నేరుగా దర్శనానికి అనుమతిస్తారు స్లాట్స్ లభించిన నడక దారి భక్తులకు 2 గంటలలో స్వామి వారి దర్శనం పూర్తవుతుంది.
నిన్న సెప్టెంబర్ 23 న 58,827 మంది భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం లభించినది.‌నిన్న 42,879 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
నిన్న స్వామివారికి భక్తులు హుండీ ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹: 2.38 కోట్లు.
శనివారం సా. 6 గం. సమయానికి:
గదుల లభ్యత:
ఉచిత గదులు ఖాళీలు        :     లేవు
₹ 50 గదులు ఖాళీలు          :     లేవు
₹ 100 గదులు ఖాళీలు        :     లేవు
₹ 500 గదులు ఖాళీలు        :     లేవు
సేవలు లభ్యత:
సహస్రదీపాలంకరణ ఖాళీలు :   లేవు
వసంతోత్సవం ఖాళీలు          :   లేవు 
ఆర్జిత బ్రహ్మోత్సవం ఖాళీలు  :   లేవు
ప్రత్యేక సేవ: శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక  సేవలన్నింటినీ రద్దుపరిచారు
.


మరింత సమాచారం తెలుసుకోండి: