ఓం నమో వేంకటేశాయ!! ఈరోజు ఆదివారం 15.10.2017 ఉ!! 5 గంటల సమయానికి....తిరుమలలో  భక్తుల రద్దీ సాధారనం.స్వామి దర్శనం కోసం 12 కంపార్ట్మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 5 గంటల  సమయం పడుతుంది.కాలినడక భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.

ప్రత్యేక ప్రవేష దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.నిన్న అక్టోబర్ 14 న 87,969 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.‌నిన్న 47,003 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:3.38కోట్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: