ప్రత్యేక ప్రవేష దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.నిన్న అక్టోబర్ 14 న 87,969 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.నిన్న 47,003 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:3.38కోట్లు.