తిరుమల సమాచారం ఓం నమ వేంకటేశాయ!!  ఈరోజు శనివారం 21.10.2017 
ఉ!! 5 గంటల సమయానికి....
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.
స్వామి దర్శనం కోసం 27 కంపార్ట్మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు.
సర్వదర్శనానికి 10 గంటల  సమయం పడుతుంది.
కాలినడక భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.
ప్రత్యేక ప్రవేష దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.
నిన్న అక్టోబర్ 20 న 76,576 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
‌ ‌నిన్న 39,930 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:1.92కోట్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: