ప్రపంచ కబడ్డి పోటీల్లో భారత జట్టు అత్యుత్త ప్రదర్శన చూపిస్తుంది. లీగ్ మ్యాచుల్లో ఐదు మ్యాచ్ లకు గాను నాలుగు మ్యాచ్ లు విన్ అయిన భారత జట్టు సెమీస్ కు చేరుకుంది. చివరి లీగ్ లో ఇంగ్లాండ్ ను 69-18తో ఓడించి సెమీస్ బెర్త్ కన్ఫాం చేసుకుంది. 21 పాయింట్ల