ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో ఇండియా గ్రేట్ విక్టరీని సాధించింది. విశాఖలో జరిగిన రెండో టెస్ట్ భారత జట్టు 246 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీం ఇండియా మొదటి ఇన్నింగ్స్ 455 పరుగులు చేయగా