ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో ఇండియా మొదటి రోజు ఆధిపత్యాన్ని కొనసాగించింది. మొదట బ్యాట్స్ మన్ ను కట్టుదిట్టం చేయలేకపోయినా తర్వాత అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో వెంట వెంటనే వికెట్లు తీసి ఆశలను సజీవం చేశాడు. ఓవర్ నైట్ స్కోర్ 288 పరుగులకు 5 వికెట్లు పడ్డాయి.