భారత్ ఇంగ్లాండ్ రెండో వండే లో ఇంగ్లాండ్ జట్టు నెమ్మదిగా ఓవర్లని వేసిన కారణం చేత ఐసిసి ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ ఫీజులోంచి 20 శాతం.. జట్టు సభ్యుల నుండి 10 శాతం కోత విధించినట్టు ప్రకటించింది. మూడు వన్ డేల సీరీస్ ఇప్పటిదాకా ఆడిన రెండు మ్యాచుల్లో ఇండియా విన్ అయ్యింది. 2-0తో సీరీస్ కైవసం చేసుకున్న భారత్ ఆదివారం జరుగనున్న మూడో వన్ డే కూడా విన్ అయ్యి వైట్ వాష్ చేయలని చూస్తుంది.


ఇక ఈ మూడు వన్ డేల తర్వాత మూడు టి 20ల సీరీస్ కూడా ఆడనున్నాయై ఇరుజట్లు. రెండో వన్ డేలో భారీ లక్ష్యమైనా సరే కేవలం 15 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ జట్టు విజయం చేజార్చుకుంది. మోర్గాన్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడినా సరే ఉపయోగం లేకుండా పోయింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: