ప్రో కబడ్డి లీగ్ 5వ సీజన్లో భాగంగా బెంగళూరు బుల్స్ పై యూపి యోధా జట్టు విజయం సాధించింది. ఆఖరివరకు ఉత్కంఠతగా సాగిన ఈ మ్యాచ్ లో చివరి రౌండ్ లో యూపి యోధాస్ ను గెలుపు వరించింది. ఈ మ్యాచ్ ఓడినా జోన్-బిలో 11 పాయింట్స్ లో మొదటి స్థానంలో ఉంది బెంగళూరు బుల్స్.   


ఇక ఈ విజయంతో యూపి యోధా అదే జోన్ బిలో 10 పాయింట్స్ లో సెకండ్ ప్లేస్ లో ఉంది. 32-27 తేడాతో బెంగళూరు పై యూపి గెలుపొందింది. ఇక మరో పక్క దిల్లిపై యూ ముంబా విజయం సాధించింది. 36-22 తేడాతో యూ ముంబాని ఢిల్లిని ఓడించింది.   



మరింత సమాచారం తెలుసుకోండి: