తయారు చేయువిధానం : ఒక పాత్రలో మటన్ ఖీమా, పచ్చి మిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఎండుకారం, ఉప్పు, ధనియాలపొడి, వేసి మిశ్రమంతో భాగా పట్టేలా కలపాలి. స్టౌవ్ పై బాండీపెట్టి నూనె కాగనివ్వాలి. తర్వాత ఆ గుడ్డును తీసి నూనెలో వేసి ఖీమా మిశ్రమం ముక్కలుగా కట్ చేసి ప్లేట్ లో సర్థి వేడి వేడిగా టేస్ట్ చేయాలి.
తయారు చేయువిధానం : ఒక పాత్రలో మటన్ ఖీమా, పచ్చి మిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఎండుకారం, ఉప్పు, ధనియాలపొడి, వేసి మిశ్రమంతో భాగా పట్టేలా కలపాలి. స్టౌవ్ పై బాండీపెట్టి నూనె కాగనివ్వాలి. తర్వాత ఆ గుడ్డును తీసి నూనెలో వేసి ఖీమా మిశ్రమం ముక్కలుగా కట్ చేసి ప్లేట్ లో సర్థి వేడి వేడిగా టేస్ట్ చేయాలి.