వర్షాకాలంలో మహిళలు తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించాలంటే వర్షకాలంలో ఆకుకూరల్లో నీరు అధికంగా ఉండటం వల్ల జీర్ణశక్తి తగ్గుతుంది అందుచేత ఆకుకూరలపై క్రిమికీటకాలు ఎక్కవగా ఉంటాయి. అందుచేత వీలైనంత వరకు ఆకుకూరలు ఎక్కవగా తీసుకోవడం తగ్గించండి. కాయకూరల పులుసు సాంబర్, చట్నీలను తరుచు తీసుకోవాలి. ఇక పుదీనా చట్నీ, ఉల్లి, వెల్లుల్లి వేసిన పధార్థాలు వాడితే జీర్ణశక్తి పెరుగుతుంది.  అలాగే పులుపు పధార్థాలు పెరుగు మజ్జిగలాంటివి పూర్తిగా తగ్గించాలని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: