కరోనా కారణంగా దేశంలో నానాటికి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయ్. తెలుగు రాష్ట్రాల్లో వైరస్ విజృంభణ నానాటికి పెరిగి పోతూనే ఉంది. కరోనా వైరస్  SCC   గా ఉన్న కనకరాజ్ గవర్నర్ బంగ్లాకు వెళ్లడంద్వారం కరోనా వ్యాప్తి జరిగింది అన్న దానికి మోపిదేవి స్పందించారు. అదేంటంటే కరోనా వైరస్ టీడీపీ నాయకుల వల్లే   వ్యాప్తి లేని గ్రామాల్లో కూడా ప్రబలుతోంది అని తెలుగు దేశం నాయకులపై అయన ధ్వజమెత్తారు.

 

IHG' | Latest <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=ANDHRA PRADESH' target='_blank' title='andhra pradesh-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>andhra pradesh</a> Political and ...

 

వైఎస్ జగన్ ప్రభుత్వం పై బురదచల్లే ప్రయత్నంగా టీడీపీ నేతలు వైరస్ ని వ్యాప్తి చేస్తున్నారు అని అయన దుయ్య బట్టారు. కరోనా వ్యాప్తికి టీడీపీ నేతలు స్లీపర్ సేల్స్ లా పనిచేస్తున్నారని అయన తెలియజేసారు. ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ ఎన్నికలను వాయిదా వేయమని కేంద్రానికి లెటర్ రాయడాన్ని అయన తీవ్రంగా దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు లేని పోనీ ఆవేశాలతో దిగజారిన స్థితికి చేరాడని అయన ఈ సందర్భంగా దుయ్య బట్టారు 

మరింత సమాచారం తెలుసుకోండి: