తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై మాట్లడుతూ..మొన్నటి వరకు సెన్సేషన్ క్రియేట్ చూసింది నటి శ్రీరెడ్డి. అయితే ఆ మద్య అర్థనగ్న ప్రదర్శన తర్వాత అనూహ్యంగా శ్రీరెడ్డి పోరాటానికి బలం చేకూరింది. మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, జూనియర్ ఆర్టిస్టులు ఆమెకు సపోర్ట్ గా రావడంతో శ్రీరెడ్డి ఓ అడుగు ముందుకు వేసి..
ప్రత్యేక హోదాతో పాటు ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినహామీల అమలులో జరుగుతున్న నిర్లక్షయాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదాతో పాటు ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినహామీల అమలులో జరుగుతున్న నిర్లక్షయాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్
కర్ణాటక ఎన్నికల్లో తెలుగోడి నాడి మీద బీజేపీ తెగ ఆందోళనకు గురవుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని ఆ పార్టీపై తీవ్ర ఆగ్రహంతో తెలుగు ప్రజలు ఉన్నారు. ఈఎన్నికల్లో కమలదళానికి చుక్కులు చూపించేందుకు సిద్ధమవుతున్నారు. కర్ణాటకలోని తెలుగు ప్రాబల్య ప్రాంతాల్లోని బీజేపీ నేతలకు కష్టాలు తప్పేలా
ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కల్పించాలని గత కొంత కాలంగా ప్రజలు, ప్రజా ప్రతినిధులు కోరుతున్న విషయం తెలిసిందే. అయితే కేంద్రంతో మొన్నటి వరకు స్నేహ సంబంధాలు కొనసాగించిన టీడీపీ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పిన కేంద్రంతో ఇప్పుడు హీమీ తుమీ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఇక్కడ గెలిచి సత్తా చాటాలనుకుంటోంది బీజేపీ. ఇందుకోసం ఆ పార్టీ అన్ని మార్గాలనూ అన్వేషిస్తోంది. ఒకప్పుడు కళంకితులుగా భావించి పక్కన పెట్టినవారిని ఇప్పుడు దరి చేర్చుకుని ఆదరిస్తోంది. కర్నాటకలో గాలి ఎపిసోడ్ అలాంటిదే.
సినిమాల్లో తమకు వేషాలు ఇప్పిస్తామని చెప్పి శారీరకంగా వాడుకుని, వారి కామదాహాన్ని తీర్చుకొని చివరకు సినిమాలో ఒక చిన్న పాత్రకూడా ఇవ్వకుండా మోసం చేసిన, చేస్తున్న దుర్మార్గుల భరతం పట్టడానికి ఒక పోరాటాన్ని కొనసాగిస్తున్నది
పవన్ కల్యాణ్ నిర్ణయాలు ఎప్పుడూ అనూహ్యంగానే ఉంటాయి. ఆయన నిర్ణయాలకో లెక్క ఉంటుందని కొందరు భావిస్తే.. వాటి వెనుక తిక్క కూడా ఉంటుందని మరికొందరు భావిస్తుంటారు. తాజాగా గన్ మెన్ లను తిప్పిపంపుతూ పవన్ తీసుకున్న నిర్ణయంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.
ఏపీలో కుల రాజకీయాలు పెరిగిపోతున్నాయా ? గతానికంటే భిన్నంగా రాజకీయాలు కులాల కుంపట్లను రాజేస్తున్నా యా?. పార్టీలు ఎవరికివారుగా కులాలను తమ వైపు తిప్పుకొనేందుకు యత్నిస్తున్నాయా? ఆపార్టీ, ఈ పార్టీ అని లేకుండా అన్ని పార్టీల నేతలూ కులాలకు వల వేస్తున్నాయా? అంటే తాజా పరిణామాలను
చంద్ర బాబు సందు దొరికితే చాలు తన వల్లించే మాటలు కోటలు దాటి పోతాయి. తాను మాట్లాడింది ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారా లేదా అన్నది పట్టించుకోడు. తన గురించి లేని పోటీని డబ్బా కొట్టుకుంటాడు. తనను ప్రధాన మంత్రి ని చేయడానికి అప్పుడు చాలా మంది ప్రయత్నించారని కానీ దానికి ఒప్పుకోలేదని పాత గుర్తులను నెమరు వేసుకుంటున్నాడు. అయితే తాను ఈ మధ్య ఢిల్లీ వెళ్ళినపుడు బాబుకు అంత ప్రాధాన్యత ఎవరు ఇవ్వలేదన్న సంగతి తెలిసిందే.
ఈ రోజు రద్దీ: *సాధారణం*. ఈ రోజు తేదీ *19.04.2018* *గురువారం* ఉదయం *5* గంటల సమయానికి,సర్వదర్శనం కోసం *4*కంపార్టమెంట్లలో భక్తులునిరీక్షిస్తున్నారు.కంపార్టమెంట్లలోని భక్తులుమధ్యహ్నం *8-9* గంటల మధ్య సర్వదర్శనం పూర్తి చేసుకొనిఆలయం వెలుపలికి రావచ్చు కాలి నడక మార్గంలోఅలిపిరి నుండి 14000శ్రీవారిమెట్టు నుండి 6000మందికి *దివ్యదర్శనం స్లాట్స్* కేటాయిస్తారు స్లాట్స్ మేరకు *ఉ. 8 గం.* తరువాత దివ్యదర్శనానికినేరుగా అనుమతిస్తారు
ఆయన జాయింట్ కలెక్టర్.. అంటే జిల్లాకు కలెక్టర్ తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న వ్యక్తి. కానీ ప్రజాసేవ సంగతి మరచి లంచాలకు మరిగాడు.. చివరకు ఏసీబీ చేతికి చిక్కి ఇప్పడు పరువు పోగొట్టుకుని తలపట్టుకుంటున్నాడు. ఆయనే విజయనగరం జిల్లా అదనపు సంయుక్త
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై కొన్ని రోజుల నుంచి ఓ రేంజ్ వివాదాలు మొదలయ్యాయి. నటి శ్రీరెడ్డి ఈ విషయంపై మొదట యూట్యూబ్ ఛాన్స్ లో నామ మాత్రంగా మాట్లాడినా..తర్వాత తన వాయిస్ పెంచడం మొదలు పెట్టారు. ఫిలిమ్ ఛాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసిన తర్వాత ఆమెకు అనూహ్యంగా
అవును.. సీఎం కేసీఆర్ అనుమానమే నిజమైంది.. తాను ముందు ఊహించిందే జరిగింది.. మంత్రులు, పార్టీ ముఖ్య నేతలందరూ జాగ్రత్తగా ఉండాలనీ, ప్రతీక్షణం అప్రమత్తంగా ఉండాలనీ, కేంద్రం, నిఘా సంస్థలు మనపై దృష్టి సారించే, టార్గెట్ చేసే ప్రమాదం ఉందంటూ కేసీఆర్ హెచ్చరించిన కొద్దిరోజుల్లోనే
మౌని బాబా.. ఇది ఒకప్పుడు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ పై సెటైర్లు వేస్తూ బీజేపీ నాయకులు పెట్టుకున్న ముద్దుపేరు.. ఇప్పుడు అదే పేరు నరేంద్రమోడీకి వర్తిస్తుంది. ఎందుకంటే దేశంలో ఎన్ని సమస్యలున్నా ఇప్పుడు మోడీ నోరు విప్పడం లేదు మరి. బ్యాంకు కుంభకోణాలు, అత్యాచారాలు ఎన్ని ఉన్నా.. ప్రధాని మాత్రం
పవన్ కళ్యాణ్ 2014 లో పార్టీ పెట్టి సుమారు నాలుగేళ్లు పాటు టీడీపీ పార్టీ కి భజన చేసి ఉన్నట్టు ఉండి యూ టర్న్ తీసుకోని ఆ పార్టీ మీద విమర్శలు సంధించాడు. అయితే ఇప్పడు పవన్ కళ్యాణ్ టీడీపీ పార్టీ తో లేడు కాబట్టి పవన్ కళ్యణ్ మీద మీడియా దాడి చాలా వరకు పెరిగిందని చెప్పవచ్చు. టీడీపీ తో అంటకాగితే ఒకలా లేకపోతే మరోలా రాయడం తెలుగు మీడియాకు వెన్నతో పట్టిన విద్యే. అయితే ఇక్కడ అస్సలు విషయమేమిటంటే పవన్ కళ్యాణ్ తన సెక్యూరిటీ ని వద్దని వెనుక్కి పంపించేసినాడు.
టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై వస్తున్న వివాదం చిలికి చిలికి గాలి వాన అవుతుంది. నటి శ్రీరెడ్డి కి మద్దతుగా మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు వస్తున్న నేపథ్యంలో మొన్న శ్రీరెడ్డి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు ఈ వివాదం రాజకీయం రంగు పులుముకుంది. ఆ మాట
పదే పదే తన నాలుగు దశాబ్ధాల సుధీర్ఘ అనుభవం గుఱించి మాట్లాడే చంద్రబాబు గమనించ వలసిన విషయం ఒకటి ఉంది. అదేమంటే చేయాల్సిన పని సకాలంలో చేసినా, నిబద్ధతగా సంకల్పంతో పనిచేసినా ప్రజలే సుధీర్ఘ అనుభవం గుర్తిస్తారు. తాను చేసే పనికి ప్రజలనుండి నైతిక మద్దతే కాదు ప్రోత్సాహం కూడా లభిస్తుంది. ఈ మద్య చంద్రబాబు మాటలన్నీ పేలవంగాను, ఆత్మవిశ్వాసం లేనివిగాను వినబడుతున్నాయి. అసలు సారమే లేకుండా పోతున్నాయి.
ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో క్యాస్టింగ్ కౌచ్ వివాదం నటీనటుల మధ్య అనేక వివాదాలు సృష్టించింది. ఈ వివాదంపై హీరోయిన్ శ్రీరెడ్డి చేసిన రచ్చ మాములుగా లేదు. సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలపై దర్శకులపై ఇండస్ట్రీ పెద్దలపై తీవ్ర పరుష పదజాలంతో దూషించింది. అయితే తాజాగా ఇటీవల జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తీవ్రపదజాలంతో బూతులు మాట్లాడుతూ మీడియా ముందు హడావిడి చేసింది. దీంతో గతంలో శ్రీ రెడ్డికి మద్దతు తెలిపిన ఓయూ జేఏసీ...శ్రీ రెడ్డి వ్యవహారాన్ని చూసి తమ మద్దతు ఉపసంహర
తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజురోజుకు ఆంధ్రరాష్ట్రంలో దిగజారిపోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిపై తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు వెళ్తే కచ్చితంగా డిపాజిట్లు కూడా దక్కవు అన్నట్టుగా ఉంది. కారణం చంద్రబాబు ప్రత్యేక హోదా విషయమై చేసిన రాజకీయాలు ప్రజలకు అంతమైపోయయి...దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ప్రజలలోకి వెళ్ళడానికి భయపడుతున్నారు. అంతేకాకుండా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వీటిని కూడా నెరవేర్చకుండా చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రజలందరూ దృష
తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వచ్చేందుకు చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు మరియు ఇతర కీలక నేతలు ప్రయత్నిస్తున్నారని, ఇప్పటికే కొందరు నేతలు వైసీపీ నాయకులతో చర్చలు కూడా జరుపుతున్నారని చెప్పి బాంబ
ప్రజాధన దుర్వినియోగములో తెలుగుదేశం ప్రభుత్వ నిర్వాకం తారస్థాయికి చేరింది. తాత్కాలిక రాజధాని కూడా నిర్మిస్తారనే విధంగా సెటైర్లు పేలిపోతున్నాయి. వందల కోట్ల ప్రజలు కట్టిన పన్నులనే కాదు అప్పులు తెచ్చి రాష్ట్రప్రజల తలసరి ఋణభారం పెంచుతున్న ఈ ప్రభుత్వం ఆంధ్ర ప్రద్రశ్ ప్రజల నెత్తిన తలకు మించిన భారాన్నే మోపనుంది. నిధుల వినియోగమే దుర్గ్రాహ్యంగా ఉంటే అంతకు మించి ప్రజా ధనాన్ని గుటకాయస్వాహా చేసే మంత్రులు రకరకాల మాఫియాల పేరుతో నిరంతర లూటీ రాష్ట్రంలో యధేచ్చగా జరుగుతున్నట్లు పలువురు చెపుతున్నారు.
భారత్ అలాంటిలాంటి దేశం కాదు బహుపురాతన కాలం అనగా ఒక ఐదువేల సంవత్సరాలకు పూర్వమే అంటే మహాభారత యుద్ధకాలములోనే అత్యున్నత సాంకేతికత ను, అంతర్జాలాన్ని, ఉపగ్రహాలని వినియోగించుకుందని అన్నారు త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేబ్. ఆధునిక సమాచార విప్లవానికి ప్రాభవానికి పరిణామానికి మూలం భారత్లోనే ఉందని దాని అభివృద్ధి మూలాలన్నీ భారత్లోనే అంకురించాయని, సాంకేతిక సమాచార విప్లవ వైభవం అత్యున్నత దశలో ఉండటం వలననే అంధుడైన ధృతరాష్ట్ర మహారాజుకు సంజయుడు ఆనాడు జరిగిన పద్దెనిమిది అక్షోహిణుల సైన్యం పాల్గొన్న
కొన్ని మీడియా సంస్థలకు డిల్లీ హైకోర్టుకు పది లక్షల రూపాయల జరిమానా విదించింది.దీనికి కారణం కశ్మీరులోని కతువాలో సామూహిక అత్యాచారానికి గురైన బాలిక వివరాలను బహిర్గతం చేసినందుకు గాను కోర్టు ఈ జరిమానా విదించిందని కదనం. నిబందనల ప్రకారం అత్యాచారానికి గురైన మహిళ వివరాలు వెల్లడించరాదు.కాని మీడియా అత్యుత్సాహంతో ఆ వివరాలు బయట పెట్టిందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.బాధితురాలి వివరాలు బహిర్గతం చేసిన మీడియా సంస్థలు 10 లక్షల రూపాయల చొప్పున జరిమానా చెల్లించాలని పేర్కొంది.
నోట్ల రద్దు.. 2016 వ సంవత్సరం నవంబర్ 8 న దేశంలో చలామణిలో ఉన్న అన్ని 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. నల్లకుబేరుల భరతం పట్టడానికి ఈ నోట్ల రద్దు కార్యక్రమానికి పూనుకున్నామని బీజేపీ గొప్పల
పవన్ ‘జనసేన’ రాబోతున్న ఎన్నికలలో అధికారాన్ని ఎంతవరకు చేచిక్కించుకుంటుంది అన్న విషయమై ప్రస్తుతానికి క్లారిటీ లేకపోయినా ‘జనసేన’ వల్ల తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ లో ఎవరికి చిల్లు పడుతుంది అన్న విషయమై రాజకీయ వర్గాలలో రకరకాల ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో
సినిమావాళ్లపై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తే తాట తీస్తా అంటూ హెచ్చరిస్తూ జీవితరాజశేఖర్ స్పందించడం ఇప్పుడు టాలీవూడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతవరకూ ఈ వ్యవహారంపై సినీ పరిశ్రమ పెద్దలెవరూ ఈ స్థాయిలో స్పందించలేదు. రాజశేఖర్ వద్దకు అమ్మాయిలను పంపుతోందంటూ జీవితపై ఆరోపణలు రావడంతో ఆమె ఘాటుగా స్పందించాల్సి వచ్చింది.
తమిళనాడులో ఓ లేడీ ప్రొఫెసర్ పెద్దలకు అమ్మాయిలను సప్లై చేసే బ్రోకర్ గా మారింది. విద్యార్ధులకు పాఠాలు చెప్పాల్సిన ఆమె పెద్దలకు పరుపులు పరిచేందుకు సిద్ధమైంది. అందుకు కొంతమంది విద్యార్ధినులకు డబ్బు ఎరచూపి.. ఒప్పించేందుకు ఒత్తిడి తెచ్చింది.
మౌని బాబా.. ఇది ఒకప్పుడు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ పై సెటైర్లు వేస్తూ బీజేపీ నాయకులు పెట్టుకున్న ముద్దుపేరు.. ఇప్పుడు అదే పేరు నరేంద్రమోడీకి వర్తిస్తుంది. ఎందుకంటే దేశంలో ఎన్ని సమస్యలున్నా ఇప్పుడు మోడీ నోరు విప్పడం లేదు మరి. బ్యాంకు కుంభకోణాలు, అత్యాచారాలు ఎన్ని ఉన్నా.. ప్రధాని మాత్రం
పవన్ కళ్యాణ్ 2014 లో పార్టీ పెట్టి సుమారు నాలుగేళ్లు పాటు టీడీపీ పార్టీ కి భజన చేసి ఉన్నట్టు ఉండి యూ టర్న్ తీసుకోని ఆ పార్టీ మీద విమర్శలు సంధించాడు. అయితే ఇప్పడు పవన్ కళ్యాణ్ టీడీపీ పార్టీ తో లేడు కాబట్టి పవన్ కళ్యణ్ మీద మీడియా దాడి చాలా వరకు పెరిగిందని చెప్పవచ్చు. టీడీపీ తో అంటకాగితే ఒకలా లేకపోతే మరోలా రాయడం తెలుగు మీడియాకు వెన్నతో పట్టిన విద్యే. అయితే ఇక్కడ అస్సలు విషయమేమిటంటే పవన్ కళ్యాణ్ తన సెక్యూరిటీ ని వద్దని వెనుక్కి పంపించేసినాడు.
టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై వస్తున్న వివాదం చిలికి చిలికి గాలి వాన అవుతుంది. నటి శ్రీరెడ్డి కి మద్దతుగా మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు వస్తున్న నేపథ్యంలో మొన్న శ్రీరెడ్డి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు ఈ వివాదం రాజకీయం రంగు పులుముకుంది. ఆ మాట
పదే పదే తన నాలుగు దశాబ్ధాల సుధీర్ఘ అనుభవం గుఱించి మాట్లాడే చంద్రబాబు గమనించ వలసిన విషయం ఒకటి ఉంది. అదేమంటే చేయాల్సిన పని సకాలంలో చేసినా, నిబద్ధతగా సంకల్పంతో పనిచేసినా ప్రజలే సుధీర్ఘ అనుభవం గుర్తిస్తారు. తాను చేసే పనికి ప్రజలనుండి నైతిక మద్దతే కాదు ప్రోత్సాహం కూడా లభిస్తుంది. ఈ మద్య చంద్రబాబు మాటలన్నీ పేలవంగాను, ఆత్మవిశ్వాసం లేనివిగాను వినబడుతున్నాయి. అసలు సారమే లేకుండా పోతున్నాయి.
ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో క్యాస్టింగ్ కౌచ్ వివాదం నటీనటుల మధ్య అనేక వివాదాలు సృష్టించింది. ఈ వివాదంపై హీరోయిన్ శ్రీరెడ్డి చేసిన రచ్చ మాములుగా లేదు. సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలపై దర్శకులపై ఇండస్ట్రీ పెద్దలపై తీవ్ర పరుష పదజాలంతో దూషించింది. అయితే తాజాగా ఇటీవల జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తీవ్రపదజాలంతో బూతులు మాట్లాడుతూ మీడియా ముందు హడావిడి చేసింది. దీంతో గతంలో శ్రీ రెడ్డికి మద్దతు తెలిపిన ఓయూ జేఏసీ...శ్రీ రెడ్డి వ్యవహారాన్ని చూసి తమ మద్దతు ఉపసంహర
తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజురోజుకు ఆంధ్రరాష్ట్రంలో దిగజారిపోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిపై తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు వెళ్తే కచ్చితంగా డిపాజిట్లు కూడా దక్కవు అన్నట్టుగా ఉంది. కారణం చంద్రబాబు ప్రత్యేక హోదా విషయమై చేసిన రాజకీయాలు ప్రజలకు అంతమైపోయయి...దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ప్రజలలోకి వెళ్ళడానికి భయపడుతున్నారు. అంతేకాకుండా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వీటిని కూడా నెరవేర్చకుండా చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రజలందరూ దృష
తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వచ్చేందుకు చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు మరియు ఇతర కీలక నేతలు ప్రయత్నిస్తున్నారని, ఇప్పటికే కొందరు నేతలు వైసీపీ నాయకులతో చర్చలు కూడా జరుపుతున్నారని చెప్పి బాంబ
ప్రజాధన దుర్వినియోగములో తెలుగుదేశం ప్రభుత్వ నిర్వాకం తారస్థాయికి చేరింది. తాత్కాలిక రాజధాని కూడా నిర్మిస్తారనే విధంగా సెటైర్లు పేలిపోతున్నాయి. వందల కోట్ల ప్రజలు కట్టిన పన్నులనే కాదు అప్పులు తెచ్చి రాష్ట్రప్రజల తలసరి ఋణభారం పెంచుతున్న ఈ ప్రభుత్వం ఆంధ్ర ప్రద్రశ్ ప్రజల నెత్తిన తలకు మించిన భారాన్నే మోపనుంది. నిధుల వినియోగమే దుర్గ్రాహ్యంగా ఉంటే అంతకు మించి ప్రజా ధనాన్ని గుటకాయస్వాహా చేసే మంత్రులు రకరకాల మాఫియాల పేరుతో నిరంతర లూటీ రాష్ట్రంలో యధేచ్చగా జరుగుతున్నట్లు పలువురు చెపుతున్నారు.
భారత్ అలాంటిలాంటి దేశం కాదు బహుపురాతన కాలం అనగా ఒక ఐదువేల సంవత్సరాలకు పూర్వమే అంటే మహాభారత యుద్ధకాలములోనే అత్యున్నత సాంకేతికత ను, అంతర్జాలాన్ని, ఉపగ్రహాలని వినియోగించుకుందని అన్నారు త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేబ్. ఆధునిక సమాచార విప్లవానికి ప్రాభవానికి పరిణామానికి మూలం భారత్లోనే ఉందని దాని అభివృద్ధి మూలాలన్నీ భారత్లోనే అంకురించాయని, సాంకేతిక సమాచార విప్లవ వైభవం అత్యున్నత దశలో ఉండటం వలననే అంధుడైన ధృతరాష్ట్ర మహారాజుకు సంజయుడు ఆనాడు జరిగిన పద్దెనిమిది అక్షోహిణుల సైన్యం పాల్గొన్న
కొన్ని మీడియా సంస్థలకు డిల్లీ హైకోర్టుకు పది లక్షల రూపాయల జరిమానా విదించింది.దీనికి కారణం కశ్మీరులోని కతువాలో సామూహిక అత్యాచారానికి గురైన బాలిక వివరాలను బహిర్గతం చేసినందుకు గాను కోర్టు ఈ జరిమానా విదించిందని కదనం. నిబందనల ప్రకారం అత్యాచారానికి గురైన మహిళ వివరాలు వెల్లడించరాదు.కాని మీడియా అత్యుత్సాహంతో ఆ వివరాలు బయట పెట్టిందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.బాధితురాలి వివరాలు బహిర్గతం చేసిన మీడియా సంస్థలు 10 లక్షల రూపాయల చొప్పున జరిమానా చెల్లించాలని పేర్కొంది.
నోట్ల రద్దు.. 2016 వ సంవత్సరం నవంబర్ 8 న దేశంలో చలామణిలో ఉన్న అన్ని 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. నల్లకుబేరుల భరతం పట్టడానికి ఈ నోట్ల రద్దు కార్యక్రమానికి పూనుకున్నామని బీజేపీ గొప్పల
పవన్ ‘జనసేన’ రాబోతున్న ఎన్నికలలో అధికారాన్ని ఎంతవరకు చేచిక్కించుకుంటుంది అన్న విషయమై ప్రస్తుతానికి క్లారిటీ లేకపోయినా ‘జనసేన’ వల్ల తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ లో ఎవరికి చిల్లు పడుతుంది అన్న విషయమై రాజకీయ వర్గాలలో రకరకాల ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో
సినిమావాళ్లపై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తే తాట తీస్తా అంటూ హెచ్చరిస్తూ జీవితరాజశేఖర్ స్పందించడం ఇప్పుడు టాలీవూడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతవరకూ ఈ వ్యవహారంపై సినీ పరిశ్రమ పెద్దలెవరూ ఈ స్థాయిలో స్పందించలేదు. రాజశేఖర్ వద్దకు అమ్మాయిలను పంపుతోందంటూ జీవితపై ఆరోపణలు రావడంతో ఆమె ఘాటుగా స్పందించాల్సి వచ్చింది.
తమిళనాడులో ఓ లేడీ ప్రొఫెసర్ పెద్దలకు అమ్మాయిలను సప్లై చేసే బ్రోకర్ గా మారింది. విద్యార్ధులకు పాఠాలు చెప్పాల్సిన ఆమె పెద్దలకు పరుపులు పరిచేందుకు సిద్ధమైంది. అందుకు కొంతమంది విద్యార్ధినులకు డబ్బు ఎరచూపి.. ఒప్పించేందుకు ఒత్తిడి తెచ్చింది.