ప్రస్తుతం దేశ వ్యాప్తంగా  కొనసాగుతున్న నేపథ్యంలో సినిమా షూటింగులు అన్ని వాయిదా పడ్డాయి.ఈ  నేపథ్యంలో సినీ సెలబ్రిటీలు అందరూ ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. ఎప్పుడు బిజీ బిజీగా ఉండే సెలబ్రిటీలు  ఇప్పుడు కాస్త టైమ్ దొరకడంతో ఈ సమయాన్ని ఫిట్నెస్ను పెంచుకోవడం పై  దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది సెలబ్రెటీలు... ఎక్కువగా వర్కౌట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఐఫా సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక ట్విట్ ప్రస్తుతం వైరల్ గా  మారిపోయింది. రకుల్ ప్రీత్ సింగ్ ఫుడ్ తీసుకుంటున్న ఫోటోని పోస్ట్ చేస్తూ ప్రతిరోజు ఎక్ససైజ్ చేయండి..పౌష్టిక  ఆహారాన్ని తీసుకోండి అంటూ ఐఫా ఒక ట్వీట్ పెట్టగా అది ప్రస్తుతం సోషల్

మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: