ఇప్పుడు ఎండలు ఏ స్థాయిలో ఉన్నాయి చెప్పండి... అమ్మో బయటకు అడుగు పెట్టాలి అంటే ప్రాణం పోతుంది ఏమో అనే భయం జనాలను వెంటాడుతుంది. దీనితో చాలా మంది బయటకు కూడా రావడం లేదు. కాని ఒక రాష్ట్రంలో మాత్రం మంచు తీవ్రంగా కురుస్తుంది. అవును అండీ బాబూ...

 

అసలు రోడ్డు మీదకు రావడానికి వీలు అనేది లేకుండా మంచు పడుతుంది. ఎక్కడ అని అంటారా... హిమాచల్ ప్రదేశ్ లో. హిమాలయాలను ఆనుకుని ఉండే ఆ రాష్ట్రంలో ఇప్పుడు మంచు విపరీతంగా పడుతుంది. ఇక రోడ్ల మీద పేరుకుని పోవడం తో జనాలు అసలు బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు కొన్ని ప్రాంతాల్లో. రోహతంగ్ అనే ప్రాంతంలో వాహనాలు చాలా ఇబ్బంది పడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: