కరోనా వైరస్ నేపధ్యంలో భారీ ఆర్ధిక ప్యాకేజి ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. వివిధ వర్గాలకు దోహద పడే విధంగా ప్యాకేజి ని ప్రకటిస్తున్నాం అని మోడీ అన్నారు. 20 లక్షల కోట్ల తో ప్రత్యేక ప్యాకేజి ప్రకటించినట్టు మోడీ వివరించారు. ఆర్ధిక సంవృద్ది కి ఈ ప్యాకేజ్ ఎంతగానో ఉపయోగ పడుతుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేసారు. 

 

ఆర్ధిక నిర్మాణానికి ఈ ప్యాకేజి బాగా ఉపయోగపడుతుంది అని అన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజి ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. 2020లో 20 లక్షల కోట్ల ప్యాకేజి అని మోడీ పేర్కొన్నారు.  ఆర్ధిక ప్యాకేజి గురించి పూర్తి వివరాలను ఆర్ధిక మంత్రి వివరిస్తారు అని మోడీ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: