కరోనా పరిక్షల విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ దూకుడు ప్రదర్శిస్తుంది. ఎంత వేగంగా కుదిరితే అంత వేగంగా కరోనా పరిక్షలు నిర్వహిస్తుంది ఏపీ సర్కార్. దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయని విధంగా కరోనా పరిక్షలు చేస్తుంది ఏపీ సర్కార్. ఇప్పటి వరకు 2 లక్షల 11  వందల 96 కరోనా పరిక్షలు చేసింది ఏపీ సర్కార్. 

నిన్న ఒక్క రోజే దాదాపు 9 వేలకు పైగా కరోనా పరిక్షలు చేసింది ఏపీ ప్రభుత్వం. నిన్న 9,268 కరోనా పరిక్షలు చేసారు. ప్రతీ మిలియన్ జనాభాలో సగటున రోజుకి 3,284 పైగా కరోనా పరిక్షలు చేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇప్పటి వరకు చేయలేదు. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా విస్మయం వ్యక్తం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: