దేశ రాజధాని ఢిల్లీ లో కరోనా కేసులు అత్యంత వేగంగా నమోదు అవుతున్నాయి. ప్రతీ రోజు వందల కేసులు నమోదు అవుతున్నాయి ఢిల్లీ లో. గత 24 గంటల్లో ఢిల్లీ లో 425 కరోనా కేసులు నమోదు అయినట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దీనితో ఇప్పటి వరకు ఢిల్లీ లో 8,895 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

 

ఇప్పటి వరకు కరోనా కారణంగా 123 మంది మరణించారు. ప్రస్తుతం ఢిల్లీ లో 5254 కేసులు నమోదు అయ్యాయి. మరణాలు ఏమీ సంభవించలేదు. 3518 పూర్తిగా కరోనా నుంచి కోలుకున్నారు అని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఇక కరోనా కారణంగా లాక్ డౌన్ ని కఠినం గా అమలు చేస్తుంది ఢిల్లీ సర్కార్.

మరింత సమాచారం తెలుసుకోండి: