దేశ వ్యాప్తంగా కరోనా కేసులు అత్యంత వేగంగా విస్తరిస్తుంది. కరోనా కేసులు ఒక్క రోజే 5 వేలకు పైగా నమోదు అయ్యాయి. 120 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 4987 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదు కాలేదు. 

 

నాలుగు వేలు దాటి నమోదు కావడం ఇది రెండో సారి. దేశ వ్యాప్తంగా మొత్తం ఇప్పటి వరకు  కరోనా కేసుల సంఖ్య 90927 గా ఉంది, వీటిలో 53946 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 34109 పూర్తిగా కరోనా నుంచి కోలుకున్నారు. మరణించిన వారి సంఖ్య 2872 గా ఉంది. మహారాష్ట్ర తమిళనాడు గుజరాత్ రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదు అవుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: