ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇప్పుడు తెలంగాణా సరిహద్దుల్లో సీరియస్ గా ఉండటానికి అసలు కారణం ఏంటీ...? తాజాగా కరోనా స్టేట్ కో ఆర్డినేటర్ కృష్ణ బాబు ఈ విషయాన్ని మీడియా లో వ్యాఖ్యానించారు. తెలంగాణా అనవసర పాస్ లు ఇస్తుంది అని దీని వలన తమకు ఇబ్బంది వస్తుందని ఆయన పేర్కొన్నారు. 

 

తెలంగాణా కేవలం అత్యవసర పాస్ లు మాత్రమే ఇవ్వాలని కాని అన్ని రకాల పాస్ లను ఇస్తుందని దీనిపై ఇప్పటికే ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తెలంగాణా డీజీపీ తో మాట్లాడారు అని ఆయన పేర్కొన్నారు. అయితే తెలంగాణా నుంచి ఎవరు వచ్చినా సరే కచ్చితంగా క్వారంటైన్ చేసే విధంగానే ఏపీ సర్కార్ వ్యవహరిస్తుంది. ప్రముఖులు ఎవరు వచ్చినా సరే ఇదే విషయాన్ని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: