మహారాష్ట్రలో పోలీసులు బలగాలకు మావోలు షాక్ ఇచ్చాడు. గడ్చిరోలీ జిల్లాలో మావోలకు పోలీసులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్ లు తీవ్రంగా గాయపడి మరణించారు. మరి కొంత మంది జవాన్ లు గాయపడ్డారు. ఈ ఘటనపై ఇంకా మీడియా కు పూర్తి సమాచారం అందలేదు. 

 

అడవి లో కూంబింగ్ కి వెళ్ళిన మావోలను చూసిన పోలీసులు కాల్పులకు దిగారు అని అప్పుడు మావోలు కూడా అదే స్థాయిలో సమాధానం ఇచ్చారని, అయితే ప్రణాళిక లేకుండా పోలీసులు వెళ్ళడం తోనే ఈ ఘటన జరిగిందని అంటున్నారు. మరణించిన వారి మృతదేహాలను హెలికాప్టర్ ద్వారా తరలించారు. ఈ అటవీ ప్రాంతం పేరు కోపర్సీ అని జాతీయ మీడియా అంటుంది. ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలు అయినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: