సిఎం వైఎస్ జగన్ ని చూసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓర్వలేకపోతున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. పటిష్ట చర్యలతో ఏపీలో కరోనా వైరస్ ని ఎదుర్కొన్నామని అన్నారు. కరోనా వలన సిఎం జగన్ సామర్ధ్యం ప్రజలకు తెలిసింది అని ఆయన పేర్కొన్నారు. వలస కూలీల విషయంలో జగన్ ఎంతో చొరవ తీసుకున్నారని పేర్కొన్నారు. 

 

ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే వలస కూలీల ఖర్చు విషయంలో వెనకడుగు వేసే అవకాశమే లేదని ఆయన పేర్కొన్నారు. ఈ సంక్షోభంలో జగన్ ప్రతిభ తెలిసింది అంటూ ఆయన పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ చర్యలను కేంద్రమే అభినందించింది అని పేర్కొన్నారు. మంచి బుద్ధితో జగన్ కి సలహా ఇస్తే ఆయన స్వీకరిస్తారు అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: