సినిమాలు లేక ఖాళీగా ఉన్న సినీ నటులు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులను ఏదోక రూపంలో అలరిస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో వాళ్ళ సందడి ఇప్పుడు ఎక్కువగా కనపడుతుంది. వాళ్ళ చిన్న నాటి జ్ఞాపకాలను హీరోలు సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ తమ అనుబంధాలను జ్ఞాపకాలను నేమరవేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

 

తాజాగా నానీ కూడా ఒక జ్ఞాపకం తన సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు. కొట్టుకు చచ్చే రోజుల్లో అనే క్యాప్షన్ తో తన అక్కతో కలిసి ఉన్న ఫోటో ని షేర్ చేసాడు నానీ. ఈ ఫోటోలో నానీ తన అక్కతో కలిసి దివాన్ కాట్ పై కూర్చుని నిక్కర్ వేసుకుని ఉంటాడు. ఈ ఫోటో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: